గ్రీన్‌ ఛాలెంజ్‌లో పాల్గొన్న నటి ప్రియమణి
ఎంపీ సంతోష్‌ కుమార్‌ శ్రీకారం చుట్టిన గ్రీన్‌ ఇండియా ఛాలెంజ్‌లో నటి ప్రియమణి పాల్గొని మొక్కలు నాటారు. గ్రీన్‌ ఇండియా ఛాలెంజ్‌ ప్రతినిధి కాదంబరి కిరణ్‌ ఆధ్వర్యంలో మధురైలోని కోయిల్‌పట్టిలో ప్రియమణి మొక్కలు నాటారు. దర్శకుడు శ్రీకాంత్‌ అడ్డాల, కెమెరామెన్‌ శ్యాం కే నాయుడు, నటుడు రామరాజు, మూవీ యూనిట్‌ సభ…
సింగరేణి సీఅండ్‌ఎండీకి మరో అవార్డు
సింగరేణి సంస్థ సీఅండ్‌ఎండీ ఎన్‌.శ్రీధర్‌ను మరో అవార్డు వరించింది. థాయలాండ్‌ నుంచి ప్రచురితం అవుతున్న ప్రముఖ పత్రిక ఏషియా వన్‌ వారు ఆసియా దేశాల్లో వ్యాపార, వాణిజ్య పరిశ్రమల విభాగంలో అత్యంత ప్రతిభావంతులైన సీఈఓలకు ఇచ్చే అవార్డుకు ఈసారి శ్రీధర్‌ను ఎంపిక చేసింది. ఈమేరకు  బ్యాంకాక్‌(థాయ్‌లాండ్‌)లో మారియట…
ముగిసిన ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌..
ఢిల్లీ శాసనసభకు జరిగిన ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. ఇప్పటివరకు 54.65 శాతం పోలింగ్‌ నమోదయినట్లు ఎలక్షన్‌ కమిషన్‌ అధికారికంగా తెలిపింది. 6 గంటల తర్వాత కూడా క్యూలో ఉన్నవారికి ఓటు వేసే అవకాశం కల్పిస్తున్నట్లు ఈసీ తెలిపింది. కాసేపట్లో పోలింగ్‌ శాతాన్ని మీడియాకు వెల్లడించనున్నట్లు ఈసీ తెలిపింది. సాయంత్…